50 రూపాయల కూలీతో మొదలై.. 50 కోట్ల ఆస్తులు సంపాదించిన హీరోయిన్ ఎవరో తెలుసా?
డ్యాన్స్, యాక్టింగ్, బోల్డ్ కామెంట్స్ తో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది రాఖీ సావంత్. సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ గా ఉన్న ఆమె.. 50 రూపాయలతో స్టార్ట్ అయ్యి..50 కోట్లకు ఎలా ఎదిగిందో తెలుసా?

పేదరికం నుంచి వచ్చి..
11 ఏళ్ల వయసులోనే కుటుంబాన్ని పోషించడానికి
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్..
రాఖీ కా స్వయంవర్...
రాఖీ సావంత్ రెమ్యునరేషన్.. ఆస్తి
ఒకప్పుడు రోజుకు ₹50 సంపాదించిన రాఖీ సావంత్, ఇప్పుడు నెలకు సుమారు ₹50 లక్షలు సంపాదిస్తోంది. మీడియా కథనాల ప్రకారం, ఆమె మొత్తం ఆస్తి విలువ దాదాపు ₹50 కోట్లు. టీవీ షోలు, బ్రాండ్ ఎండార్స్మెంట్లు, సోషల్ మీడియా, ఈవెంట్లలో ప్రదర్శనల ద్వారా ఆమెకు ఈ ఆదాయం వస్తుంది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా కూడా భారీగా సంపాదిస్తోంది.
విలాసవంతమైన జీవితం
రాఖీ తన సంపాదనతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోంది. ముంబైతో పాటు విదేశాల్లోనూ ఆమెకు ఖరీదైన ఇళ్లు ఉన్నాయని సమాచారం. ఆమె వద్ద లగ్జరీ కార్ల కలెక్షన్ కూడా ఉంది. రాఖీ సావంత్ను చాలామంది 'టీవీ డ్రామా క్వీన్' అని పిలుస్తారు. ఆమె ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండదు.
తన బోల్డ్ కామెంట్స్, డ్రెస్సింగ్ స్టైల్తో ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. అయితే, ఆమెలోని ఈ నిజాయితీ, బోల్డ్నెస్ వల్లే ఆమెను ఇష్టపడేవాళ్లు కూడా చాలామందే ఉన్నారు. కష్టపడితే ఎంటర్టైన్మెంట్ రంగంలో ఎలా ఎదగవచ్చో చెప్పడానికి రాఖీ జీవితమే ఒక ఉదాహరణ.

