బియ్యం కడిగిన నీళ్లలో స్టార్చ్, ఫాస్పరస్, పొటాషియం, ఇతర సూక్ష్మపోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి మట్టికి, మొక్కల వేర్లకు ఎంతో అవసరం.
బియ్యం కడిగిన నీళ్లు పోయడం వల్ల కుండీలో ఆకుకూరలు త్వరగా, గుబురుగా పెరుగుతాయి.
ఇంట్లో టమోటా మొక్కలు త్వరగా పెరుగుతాయి. బియ్యం నీళ్లతో టమాటా మొక్కల్లో పూత, కాత రెండూ బాగా ఉంటాయి.
మిరప కాయలు మొక్క బలంగా పెరగాలంటే బియ్యం నీళ్లు ఎంతో ఉపయోగపడతాయి.
వంకాయ మొక్కలు పెంచాలన్న కూడా బియ్యం నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది.
పాలకూర మొక్కలకు బియ్యం నీళ్లు పోయడం వల్ల ఆరోగ్యకరమైన పచ్చని ఆకులు పెరుగుతాయి.
కొత్తిమీర మొక్క గట్టిగా పెరగడమే కాకుండా ఆకులు తాజాగా సువాసనతో ఉంటాయి.
నిమ్మ, నారింజ వంటి మొక్కలు బియ్యం నీళ్లు పోయడం వల్ల మంచి కాయలను ఇస్తుంది.
Toe Rings: ఈ కాలం అమ్మాయిలు మెచ్చే మెట్టెలు
బరువు తగ్గాలి అనుకునేవారు తప్పకుండా తాగాల్సిన జ్యూస్లు ఇవే!
Silver Rings: కళ్లు చెదిరే డిజైన్ లో వెండి ఉంగరం.. ఓ లుక్కేయండి
Kundan Necklace: వెయ్యిలోపు వచ్చే కుందన్ నెక్లెస్లు ఇవిగో